March 17, 202501:33:05 AM

రాజమండ్రి హత్య కేసులో నిందితుల అరెస్ట్!

ఖమ్మం, జూన్ 27 : రాజమండ్రిలో జరిగిన ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్పులు నింపే ఉద్యోగి హత్య , రూ 7 కోట్ల నగదు చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం చత్తీసగఢ్ కుంటలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Tags: News, Telugu News, Andhra News
Labels: ,

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.